News
ప్రజలు నాలుక చీరేస్తారు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ను ఏక వచనంతో సంబోధిస్తే ప్రజలు నాలుక చీరేస్తారంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలపై మీరు ఎప్పుడైనా అధ్యయనం చేశారా? అని ప్రశ్పించారు. గద్వాల, జనగామను జిల్లాలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. మీకు సమాధానం చెప్పడానికి సీఎం కావాలా మండల స్థాయి నేతలు చాలు అని అన్నారు. సిరిసిల్లను కూడా జిల్లా చేయాలన్న డిమాండ్ ఉందని, కానీ పాలనా సౌలభ్యం కోసం పెద్దపల్లిని జిల్లా చేస్తున్నామని వివరించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








